సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

మరణశిక్ష తర్వాత పెన్ మొన ఎందుకు విరిచేస్తారు?

 సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి.


ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అది బీఎన్‌ఎస్‌గా మారింది. ఇక నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కోర్టులు ఈ తరహా తీర్పులను వెలువరిస్తాయి. ఇతరులకు హాని కలిగించేటువంటి ఏ పని అయినా నేరం కిందకే వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక్కొక్క నేరానికి ఒక్కోక్క శిక్ష ఉంటుంది.


కొంత మందికి జైలు శిక్ష పడుతుంది. ఇందులో కొంత మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇంకొంతమంది చేసిన నేరాలకు ఏ శిక్ష ఐనా తక్కువే అనిపిస్తుంది. అలాంటి ఘోరమైన...తప్పు చేసినప్పుడు విధించేదే మరణశిక్ష. ఈ శిక్ష అనేది క్షమించరాని నేరం చేసినవారికి మాత్రమే విధిస్తారు. మనం చాలా సినిమాల్లో మరణశిక్ష విధించే సీన్లను చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒక విషయాన్ని మనం గమనించి ఉండాలి.

మరణ శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను మొనను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఈ పద్ధతి ఇప్పుడు మొదలైంది కాదు. బ్రిటిష్ కాలం నుండి పెన్ నిబ్ ని విరిచి వేయడం అనేది పాటిస్తూ వస్తున్నారు. దీన్ని పాటించడానికి చాలా కారణాలున్నాయి. ఒకరి మరణం తీర్పు రాసిన పేరుతో మరోకరి తీర్పు రాయకూడదు. అంతేకాకుండా ఒకసారి తీర్పు ఇస్తే మళ్లీ దాన్ని మార్చడం కానీ పునః పరిశీలించడం గాని జరగదు అనే దానికి సంకేతంగా ఈ విధంగా చేస్తారట.

మరణ శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను మొనను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఈ పద్ధతి ఇప్పుడు మొదలైంది కాదు. బ్రిటిష్ కాలం నుండి పెన్ నిబ్ ని విరిచి వేయడం అనేది పాటిస్తూ వస్తున్నారు. దీన్ని పాటించడానికి చాలా కారణాలున్నాయి. ఒకరి మరణం తీర్పు రాసిన పేరుతో మరోకరి తీర్పు రాయకూడదు. అంతేకాకుండా ఒకసారి తీర్పు ఇస్తే మళ్లీ దాన్ని మార్చడం కానీ పునః పరిశీలించడం గాని జరగదు అనే దానికి సంకేతంగా ఈ విధంగా చేస్తారట.


Comments

Popular posts from this blog

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!