సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!

 అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా, ఈ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ప్రజలు చీకట్లోనే జీవనం సాగించారు.

ఎట్టకేలకు, నీలబంద గ్రామంలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో మొదటిసారిగా విద్యుత్ వెలుగులు రావడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. ఈ ఆనంద క్షణాల్లో, గ్రామస్తులు థింసా నృత్యం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు మరియు 26 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం రావడం నిజంగా గొప్ప విషయం.

Comments

Popular posts from this blog

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం